ఒకే వేదికపై 108 మంది కళాకారుల వీణ ప్రదర్శన
మధురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. 108 మంది కళాకారులు ఒకే వేదికపై వీణ వాయించారు. ఈ ప్రదర్శనతో గుడి ప్రాంగణమంతా సంగీతంతో మారుమోగింది. ఒకే వేదికపై ఇంతమంది కళాకారులు వీణ వాయించడం కన్నుల పండుగగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
Updated : 04 Dec 2023 17:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె