Offbeat: ఒకే వేదికపై 108 మంది పూర్వ విద్యార్థుల షష్టిపూరి
ఒకే పాఠశాలలో చదివిన 108 మంది పూర్వ విద్యార్థులు తమ షష్టి పూర్తి వేడుకల్ని ఒకే వేదికపై నిర్వహించుకున్నారు. తమిళనాడులోని కల్లకురిచ్చి ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకున్న వీరంతా తమ షష్టిపూర్తిని జరుపుకున్నారు. 1977-78 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు సుమారు 45 ఏళ్ల తర్వాత ఇలా కలుసుకున్నారు.
Published : 04 Oct 2022 13:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్