Offbeat: ఒకే వేదికపై 108 మంది పూర్వ విద్యార్థుల షష్టిపూరి
ఒకే పాఠశాలలో చదివిన 108 మంది పూర్వ విద్యార్థులు తమ షష్టి పూర్తి వేడుకల్ని ఒకే వేదికపై నిర్వహించుకున్నారు. తమిళనాడులోని కల్లకురిచ్చి ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకున్న వీరంతా తమ షష్టిపూర్తిని జరుపుకున్నారు. 1977-78 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు సుమారు 45 ఏళ్ల తర్వాత ఇలా కలుసుకున్నారు.
Published : 04 Oct 2022 13:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని