Offbeat: ఒకే వేదికపై 108 మంది పూర్వ విద్యార్థుల షష్టిపూరి

ఒకే పాఠశాలలో చదివిన 108 మంది పూర్వ విద్యార్థులు తమ షష్టి పూర్తి వేడుకల్ని ఒకే వేదికపై నిర్వహించుకున్నారు. తమిళనాడులోని కల్లకురిచ్చి ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకున్న వీరంతా తమ షష్టిపూర్తిని జరుపుకున్నారు. 1977-78 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు సుమారు 45 ఏళ్ల తర్వాత ఇలా కలుసుకున్నారు. 

Published : 04 Oct 2022 13:16 IST
Tags :

మరిన్ని