Old Women: 109 ఏళ్ల బామ్మ.. తొలి సంతకం
కేరళ (Kerala)కు చెందిన 109 ఏళ్ల బామ్మ తొలిసారిగా సంతకం చేసింది. ఇడుక్కి జిల్లాకు చెందిన కమలా కన్ని.. కేంద్ర ప్రభుత్వ పడ్నా-లిఖ్నా పథకం ద్వారా 108 ఏళ్ల వయస్సులో ఏడాది క్రితం విద్యార్థినిగా మారింది. ఇన్నేళ్ల వయస్సులో చదువుకుని.. కేరళలోనే అత్యంత వృద్ధ విద్యార్థిని (Old Women)గా రికార్డు సాధించింది. 109 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం ఎంతో ఆనందంగా ఉందని కమలా కన్నీ అన్నారు.
Updated : 27 Apr 2023 19:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్