Ap News: కౌలు రైతు ఆత్మహత్య.. పరిహారం కోసం 12 ఏళ్లుగా పడిగాపులు
ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంటను అకాల వర్షం నిండా ముంచింది. అప్పుతీర్చే మార్గం లేక ఓ రైతు గుండె బరువెక్కి పొలంలోనే పురుగులమందు తాగి తనువు చాలించాడు. కుటుంబానికి పెద్ద దిక్కు లోకాన్ని వదిలివెళ్లడంతో భార్యా, కుమారుడు రోడ్డున పడ్డారు. పోనీ ప్రభుత్వం ఇచ్చే పరిహారమైనా ఆసరాగా ఉంటుందనుకుంటే ఆ ఊసే లేదు. పరిహారం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రోజులు కాదు.. నెలలు కాదు.. ఏకంగా పన్నెండేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇది ఓ కౌలు రైతు కన్నీటి గాథ.
Published : 18 Mar 2023 16:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు