Shikhar Dhawan : మైలురాయి మ్యాచ్‌లో విజయం సాధించడం బాగుంది: శిఖర్

చెన్నైతో జరిగిన మ్యాచ్‌ శిఖర్‌ ధావన్‌కు టీ20 లీగ్‌లో 200వ మ్యాచ్‌. ఇందులో శిఖర్ (88) సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరి ఓవర్లలో పంజాబ్‌ బౌలర్ అర్ష్‌దీప్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.

Published : 26 Apr 2022 16:09 IST

Tags :

మరిన్ని