Bangalore: మిన్నంటిన బెంగళూరు ఆటగాళ్ల సంబరాలు.. వీడియో చూడండి

ముంబయి: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో గతరాత్రి దిల్లీపై ముంబయి గెలవడంతో బెంగళూరు నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌లో చోటుదక్కించుకుంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. శనివారం రాత్రి ముంబయి, దిల్లీల పోరు జరుగుతున్నంతసేపు ఉత్కంఠతో మ్యాచ్‌ను తిలకించిన ఆటగాళ్లు.. చివరికి ముంబయి గెలవగానే ఎగిరి గంతులేశారు. ప్రతి ఒక్కరూ ఆనందంతో చిందులేశారు. కెప్టెన్‌ డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీతో సహా ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకున్నారు. మీరూ ఆ వీడియో చూసి ఆస్వాదించండి.

Published : 22 May 2022 10:06 IST

ముంబయి: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో గతరాత్రి దిల్లీపై ముంబయి గెలవడంతో బెంగళూరు నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌లో చోటుదక్కించుకుంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. శనివారం రాత్రి ముంబయి, దిల్లీల పోరు జరుగుతున్నంతసేపు ఉత్కంఠతో మ్యాచ్‌ను తిలకించిన ఆటగాళ్లు.. చివరికి ముంబయి గెలవగానే ఎగిరి గంతులేశారు. ప్రతి ఒక్కరూ ఆనందంతో చిందులేశారు. కెప్టెన్‌ డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీతో సహా ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకున్నారు. మీరూ ఆ వీడియో చూసి ఆస్వాదించండి.

Tags :

మరిన్ని