AR Rahman: లక్ష మందితో ఏఆర్‌ రెహ్మాన్‌ ‘వందేమాతరం’.. వీడియో చూడండి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహ్మాన్‌ ఆలపించిన ‘వందే మాతరం’ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్ష మంది ముక్తకంఠంతో ఆలపించిన ఈ పాట వీడియో క్లిప్‌ను టోర్నీ నిర్వాహకులు ట్విటర్‌లో పంచుకున్నారు. మీరూ ఆ గీతాన్ని చూసి ఆస్వాదించండి.

Published : 30 May 2022 11:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహ్మాన్‌ ఆలపించిన ‘వందే మాతరం’ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్ష మంది ముక్తకంఠంతో ఆలపించిన ఈ పాట వీడియో క్లిప్‌ను టోర్నీ నిర్వాహకులు ట్విటర్‌లో పంచుకున్నారు. మీరూ ఆ గీతాన్ని చూసి ఆస్వాదించండి.

Tags :

మరిన్ని