Hyderabad: పీపుల్స్‌ ప్లాజాలో 13వ జాతీయ నర్సరీ మేళా

ఇంటిని పచ్చదనంతో నింపాలనుకునే వారికోసం తీరొక్క మొక్కలతో హైదరాబాద్‌లో నర్సరీ మేళా కొలువుదీరింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన నర్సరీల నిర్వాహకులు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన 13వ జాతీయ నర్సరీ మేళాలో తమ వద్ద ఉన్న రకరకాల మొక్కలను ప్రదర్శనకు ఉంచారు. ఇండోర్ మొక్కలు మొదలు కొని పూల మొక్కల వరకు క్రోటన్స్ మొదలు కొని బోన్సాయిల వరకు అన్ని రకాల మొక్కలకు ఈ నర్సిరీ మేళా నెలవుగా మారింది. పచ్చదనం పరుచుకుని అందమైన మొక్కలతో ఆకర్షిస్తున్న ఆ మేళాను మనమూ ఓ సారి చూసొద్దాం..

Updated : 28 Jan 2023 14:10 IST

ఇంటిని పచ్చదనంతో నింపాలనుకునే వారికోసం తీరొక్క మొక్కలతో హైదరాబాద్‌లో నర్సరీ మేళా కొలువుదీరింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన నర్సరీల నిర్వాహకులు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన 13వ జాతీయ నర్సరీ మేళాలో తమ వద్ద ఉన్న రకరకాల మొక్కలను ప్రదర్శనకు ఉంచారు. ఇండోర్ మొక్కలు మొదలు కొని పూల మొక్కల వరకు క్రోటన్స్ మొదలు కొని బోన్సాయిల వరకు అన్ని రకాల మొక్కలకు ఈ నర్సిరీ మేళా నెలవుగా మారింది. పచ్చదనం పరుచుకుని అందమైన మొక్కలతో ఆకర్షిస్తున్న ఆ మేళాను మనమూ ఓ సారి చూసొద్దాం..

Tags :

మరిన్ని