Mahanadu: ‘మహానాడు’లో నోరూరిస్తున్న గోదావరి రుచులు
ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం (TDP) మహానాడు కార్యక్రమంలో.. గోదావరి రుచులు నోరూరిస్తున్నాయి. విజయవాడకు చెందిన అంబికా క్యాటరర్స్ ఆధ్వర్యాన.. మహానాడు (Mahanadu)లో భోజనాలు తయారు చేశారు. కార్యక్రమానికి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. పసందైన వంటకాలను ఆస్వాదిస్తున్నారు.
Published : 27 May 2023 15:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు