Mahanadu: ‘మహానాడు’లో నోరూరిస్తున్న గోదావరి రుచులు

ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం (TDP) మహానాడు కార్యక్రమంలో.. గోదావరి రుచులు నోరూరిస్తున్నాయి. విజయవాడకు చెందిన అంబికా క్యాటరర్స్ ఆధ్వర్యాన.. మహానాడు (Mahanadu)లో భోజనాలు తయారు చేశారు. కార్యక్రమానికి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. పసందైన వంటకాలను ఆస్వాదిస్తున్నారు. 

Published : 27 May 2023 15:08 IST

ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం (TDP) మహానాడు కార్యక్రమంలో.. గోదావరి రుచులు నోరూరిస్తున్నాయి. విజయవాడకు చెందిన అంబికా క్యాటరర్స్ ఆధ్వర్యాన.. మహానాడు (Mahanadu)లో భోజనాలు తయారు చేశారు. కార్యక్రమానికి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. పసందైన వంటకాలను ఆస్వాదిస్తున్నారు. 

Tags :

మరిన్ని