Hyderabad News: రాజేంద్రనగర్‌ వద్ద పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదర్‌షా కోట వద్ద పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Updated : 31 May 2023 16:13 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదర్‌షా కోట వద్ద పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Tags :

మరిన్ని