Mahesh Bhagwat: నాగోల్ కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ నాగోల్ పరిధిలోని స్నేహపురికాలనీలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 15 బృందాలుగా ఏర్పడి నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరామర్శించారు. 

Updated : 21 Feb 2024 14:20 IST

హైదరాబాద్ నాగోల్ పరిధిలోని స్నేహపురికాలనీలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 15 బృందాలుగా ఏర్పడి నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరామర్శించారు. 

Tags :

మరిన్ని