Sikkim: సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది సైనికులు మృతి

ఉత్తర సిక్కింలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారత సైన్యానికి చెందిన ట్రక్కు రోడ్డుపై మలుపు తిరుగుతుండగా ఏటవాలుగా జారి కిందపడింది. ఈ ఘటనలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు సైనిక అధికారులు, 13 మంది జవాన్లు ఉన్నారు.

Published : 23 Dec 2022 16:57 IST

Tags :

మరిన్ని