Sikkim: సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది సైనికులు మృతి
ఉత్తర సిక్కింలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారత సైన్యానికి చెందిన ట్రక్కు రోడ్డుపై మలుపు తిరుగుతుండగా ఏటవాలుగా జారి కిందపడింది. ఈ ఘటనలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు సైనిక అధికారులు, 13 మంది జవాన్లు ఉన్నారు.
Published : 23 Dec 2022 16:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు