Telangana news: అయ్యో పాపం.. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు మృతి..
పెబ్బేరు మండలం శాగాపురానికి చెందిన శివకుమార్ బైక్లో పెట్రోల్ అయిపోవటంతో రోడ్డు పక్కన ఆపి, పిల్లలను బైక్పై కూర్చోబెట్టి, పెట్రోల్ బంక్కు నడ్చుకుంటూ వెళ్లాడు. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న కారు టైరు పగిలి రోడ్డు పక్కన బైక్ పై కూర్చున్న శివకుమార్ పిల్లలు హిమాన్స్ తేజ, ఆరాధ్యపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తల్లీమరో చిన్నారి దూరంగా నిలబడి ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Published : 23 Apr 2022 18:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య