Telangana news: అయ్యో పాపం.. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు మృతి..

పెబ్బేరు మండలం శాగాపురానికి చెందిన శివకుమార్ బైక్‌లో పెట్రోల్ అయిపోవటంతో రోడ్డు పక్కన ఆపి, పిల్లలను బైక్‌పై కూర్చోబెట్టి, పెట్రోల్ బంక్‌కు నడ్చుకుంటూ వెళ్లాడు. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న కారు టైరు పగిలి రోడ్డు పక్కన బైక్ పై కూర్చున్న శివకుమార్ పిల్లలు హిమాన్స్ తేజ, ఆరాధ్యపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తల్లీమరో చిన్నారి దూరంగా నిలబడి ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Published : 23 Apr 2022 18:20 IST
Tags :

మరిన్ని