Ananthapur: అనారోగ్యంతో నాన్నమ్మ, ప్రమాదంలో మనవడు మృతి

ఆ కుటుంబంపై విధి కక్ష గట్టినట్లుగా వ్యవహరించింది. ఒకేసారి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకొని తీరని విషాదాన్ని మిగిల్చింది. గంటల వ్యవధిలోనే కన్నతల్లి,  కుమారుడు మృతి చెందడంతో తండ్రి కుప్పకూలిపోయాడు. బిడ్డ మృతదేహాన్ని చూసి బోరున ఏడ్చిన తల్లి స్పృహ కోల్పోయింది. అనంతపురం జిల్లా పెద్ద కొట్టాలపల్లికి చెందిన 80 ఏళ్ల ఎల్లమ్మ శనివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.... 19 ఏళ్ల మనవడు వంశీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Published : 06 Nov 2022 15:02 IST

ఆ కుటుంబంపై విధి కక్ష గట్టినట్లుగా వ్యవహరించింది. ఒకేసారి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకొని తీరని విషాదాన్ని మిగిల్చింది. గంటల వ్యవధిలోనే కన్నతల్లి,  కుమారుడు మృతి చెందడంతో తండ్రి కుప్పకూలిపోయాడు. బిడ్డ మృతదేహాన్ని చూసి బోరున ఏడ్చిన తల్లి స్పృహ కోల్పోయింది. అనంతపురం జిల్లా పెద్ద కొట్టాలపల్లికి చెందిన 80 ఏళ్ల ఎల్లమ్మ శనివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.... 19 ఏళ్ల మనవడు వంశీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Tags :

మరిన్ని