Ananthapur: అనారోగ్యంతో నాన్నమ్మ, ప్రమాదంలో మనవడు మృతి
ఆ కుటుంబంపై విధి కక్ష గట్టినట్లుగా వ్యవహరించింది. ఒకేసారి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకొని తీరని విషాదాన్ని మిగిల్చింది. గంటల వ్యవధిలోనే కన్నతల్లి, కుమారుడు మృతి చెందడంతో తండ్రి కుప్పకూలిపోయాడు. బిడ్డ మృతదేహాన్ని చూసి బోరున ఏడ్చిన తల్లి స్పృహ కోల్పోయింది. అనంతపురం జిల్లా పెద్ద కొట్టాలపల్లికి చెందిన 80 ఏళ్ల ఎల్లమ్మ శనివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.... 19 ఏళ్ల మనవడు వంశీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
Published : 06 Nov 2022 15:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం