Ap News: అమానుషం.. తల్లిని రైల్లో వదిలేసి వెళ్లిన కుమారులు
పక్షవాతం వచ్చిన తల్లికి సపర్యలు చేయలేక ఇద్దరు కుమారులు రైలు ఎక్కించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లాకు చెందిన లక్ష్మీకి ఇద్దరు కుమారులు. కాకినాడ సమీపంలో తన పెద్ద కుమారుడు చిన్న కుమారుడు దగ్గరకు వెళ్లాల్సిందిగా రైలు ఎక్కించాడు. తన కోసం ఎవ్వరూ రాకపోటంతో... సుమారు 10 రోజుల నుంచి లక్ష్మీ రైలులోనే తిరుగుతుంది.
Published : 05 Nov 2022 14:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!