Ap News: అమానుషం.. తల్లిని రైల్లో వదిలేసి వెళ్లిన కుమారులు

పక్షవాతం వచ్చిన తల్లికి సపర్యలు చేయలేక ఇద్దరు కుమారులు రైలు ఎక్కించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లాకు చెందిన లక్ష్మీకి ఇద్దరు కుమారులు. కాకినాడ సమీపంలో తన పెద్ద కుమారుడు చిన్న కుమారుడు దగ్గరకు వెళ్లాల్సిందిగా రైలు ఎక్కించాడు. తన కోసం ఎవ్వరూ రాకపోటంతో... సుమారు 10 రోజుల నుంచి లక్ష్మీ రైలులోనే తిరుగుతుంది. 

Published : 05 Nov 2022 14:30 IST

Tags :

మరిన్ని