Acharya: చరణ్‌ వాళ్ల అమ్మ కోరికను నెరవేర్చా: చిరంజీవి

చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 29 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్‌ చిరంజీవి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 25 Apr 2022 17:16 IST

చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 29 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్‌ చిరంజీవి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Tags :

మరిన్ని