Acharya: నేను 30 ఏళ్లుగా చూసిన నాన్న.. 20 రోజుల షూటింగ్‌లో కొత్తగా కనిపించారు: రామ్‌ చరణ్‌

చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 29 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో రామ్‌ చరణ్‌, దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్‌ పూజా హెగ్డే ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 28 Apr 2022 14:26 IST
Tags :

మరిన్ని