Chiranjeevi: యువ డైరెక్టర్లతో చిరంజీవి ముఖాముఖి.. నవ్వులే నవ్వులు!
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘ఆచార్య’. రామ్చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో యువ డైరెక్టర్లతో చిరంజీవి ప్రత్యేకంగా మాట్లాడారు.. ఆ విశేషాలు మీకోసం..!
Published : 28 Apr 2022 21:45 IST
Tags :