Chiranjeevi: కథానాయకులు కాదు.. కంటెంట్‌ ముఖ్యం: చిరంజీవి

మాస్‌ని ఆకట్టుకునేలా కథాంశాలను ఎంపిక చేసుకోవాలని యువ డైరెక్టర్లకు మెగాస్టార్‌ చిరంజీవి సూచించారు. కథానాయకులు ముఖ్యం కాదని, కంటెంటే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఆచార్య సినిమా విడుదల నేపథ్యంలో యువ డైరెక్టర్లతో చిరంజీవి ముచ్చటించారు.

Published : 28 Apr 2022 22:21 IST

మాస్‌ని ఆకట్టుకునేలా కథాంశాలను ఎంపిక చేసుకోవాలని యువ డైరెక్టర్లకు మెగాస్టార్‌ చిరంజీవి సూచించారు. కథానాయకులు ముఖ్యం కాదని, కంటెంటే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఆచార్య సినిమా విడుదల నేపథ్యంలో యువ డైరెక్టర్లతో చిరంజీవి ముచ్చటించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు