Mahesh babu: మహేశ్‌బాబుతో చెయ్యాలని ‘గీత గోవిందం’ టైంలోనే ఫిక్స్‌ అయ్యా

కేవలం మహేశ్‌బాబుతో చేసేందుకే ‘సర్కారువారి పాట’ కథను సిద్ధం చేశానని దర్శకుడు పరశురామ్‌ అన్నారు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా పరశురామ్‌, కీర్తిసురేశ్‌ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు.

Published : 03 May 2022 19:46 IST

Tags :

మరిన్ని