Sarkaru vaari Paata: మహేశ్‌బాబుకు సారీ చెప్పా: కీర్తి సురేశ్‌

తాను చేసిన పొరపాటు కారణంగా మహేశ్‌బాబుకు సారీ చెప్పానని నటి కీర్తిసురేశ్‌ తెలిపింది. ఆ తప్పిదానికి మహేశ్‌ సీరియస్‌ అవలేదని, ఆ సందర్భంలో చాలా కూల్‌గా వ్యవహరించారని పేర్కొంది. ‘సర్కారువారి పాట’ చిత్రంలో ఈ ఇద్దరు నాయకానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే.

Published : 03 May 2022 19:50 IST

తాను చేసిన పొరపాటు కారణంగా మహేశ్‌బాబుకు సారీ చెప్పానని నటి కీర్తిసురేశ్‌ తెలిపింది. ఆ తప్పిదానికి మహేశ్‌ సీరియస్‌ అవలేదని, ఆ సందర్భంలో చాలా కూల్‌గా వ్యవహరించారని పేర్కొంది. ‘సర్కారువారి పాట’ చిత్రంలో ఈ ఇద్దరు నాయకానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే.

Tags :

మరిన్ని