Sarkaru vaari paata: హీరో-హీరోయిన్‌ ట్రాక్‌ అదిరిపోద్ది: మహేశ్‌బాబు

హీరో-హీరోయిన్‌ ట్రాక్‌ కోసం సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారని మహేశ్‌బాబు అన్నారు. ఆయన కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం‘ సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 08 May 2022 16:04 IST

హీరో-హీరోయిన్‌ ట్రాక్‌ కోసం సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారని మహేశ్‌బాబు అన్నారు. ఆయన కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం‘ సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

మరిన్ని