Sarkaru vaari paata: అప్పుడూ..ఇప్పుడూ.. అదే టెన్షన్ : కీర్తి సురేశ్
మహేశ్బాబు గ్లామర్తో మ్యాచ్ అవ్వడానికి అప్పడు షూటింగ్ టైంలో టెన్షన్ పడ్డానని, ఆయన గురించి మాట్లాడటానికి ఇప్పుడు టెన్షన్ పడుతున్నానని కీర్తి సురేశ్ అన్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ చెప్పిన ముచ్చట్లు!
Published : 08 May 2022 17:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి