Sarkaru vaari paata: థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం: సుకుమార్
‘సర్కారు వారి పాట’ ట్రైలర్ చూశానని, థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వంశీ పైడిపల్లి, గోపిచంద్ మలినేని,బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు.
Published : 08 May 2022 18:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం