Sarkaru vaari paata: థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం: సుకుమార్‌

‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌ చూశానని, థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’.   మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు  వంశీ పైడిపల్లి, గోపిచంద్‌ మలినేని,బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు.

Published : 08 May 2022 18:03 IST

‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌ చూశానని, థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’.   మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు  వంశీ పైడిపల్లి, గోపిచంద్‌ మలినేని,బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు.

Tags :

మరిన్ని