Rajendra Prasad: సమాజాన్ని దేవాలయంలా.. ప్రజల్ని దేవుళ్లలా చూసిన మహనీయుడు ఎన్టీఆర్‌: రాజేంద్ర ప్రసాద్

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయనకు నటుడు రాజేంద్ర ప్రసాద్‌ నివాళులు అర్పించారు. తెలుగు జాతికి, చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్‌ చేసిన సేవలను కొనియాడారు.

Published : 28 May 2022 11:28 IST

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయనకు నటుడు రాజేంద్ర ప్రసాద్‌ నివాళులు అర్పించారు. తెలుగు జాతికి, చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్‌ చేసిన సేవలను కొనియాడారు.

Tags :

మరిన్ని