Mukesh Ambani: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సక్సెస్ స్టోరీ
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఆ కంపెనీ బాధ్యతలు చేపట్టి 20ఏళ్లు పూర్తయ్యాయి. తండ్రి ధీరూభాయ్ అంబానీ ఆకస్మిక మరణంతో రిలయన్స్ బాధ్యతలు చేపట్టిన ఆయన కేవలం 2 దశాబ్దాల్లోనే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చారు. కంపెనీ ఆదాయం 17 రెట్లు, లాభం 20 రెట్లు పెంచి రిలయన్స్ను ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థగా మార్చారు. ముకేశ్ అంబానీ 20ఏళ్ల వ్యాపార ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
Updated : 29 Dec 2022 10:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)