Nuvve Nuvve: ‘నువ్వే నువ్వే’ సిరివెన్నెలకు అంకితం: త్రివిక్రమ్‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ నిర్మించిన చిత్రం ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియా నటీనటులుగా ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎ.ఎం.బి.మాల్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.

Published : 11 Oct 2022 17:54 IST
Tags :

మరిన్ని