Nuvve Nuvve: ‘నువ్వే నువ్వే’ సిరివెన్నెలకు అంకితం: త్రివిక్రమ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ నిర్మించిన చిత్రం ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియా నటీనటులుగా ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎ.ఎం.బి.మాల్లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.
Published : 11 Oct 2022 17:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్