international: దక్షిణ చైనా సముద్రంలో మునిగిన ఓడ.. 24 మంది మృతి
దక్షిణ చైనా సముద్రంలో సరుకు రవాణా ఓడ మునిగిపోయిన ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. చాబా తుపాను కారణంగా భీకరమైన అలల ధాటికి ఓడ మునిగిపోగాపదుల సంఖ్యలో గల్లంతయ్యారు. హాంగ్ కాంగ్ కు 300ల కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరగింది. సమాచారం అందుకొని హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టిన హాంగ్ కాంగ్ నౌకాదళ సిబ్బంది ఓడ నుంచి ముగ్గురిని సురక్షితంగా కాపాడారు.
Published : 02 Jul 2022 19:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM