RBI: 36 రోజుల్లోనే.. రెండోసారి వడ్డీరేట్లు పెంచిన ఆర్బీఐ
పెరుగుతున్న ధరలను అదుపు చేయడమే లక్ష్యమంటూ భారతీయ రిజర్వు బ్యాంకు 36 రోజుల్లోనే రెండోసారి కీలక వడ్డీరేట్లు పెంచింది. రెపో రేటును 4.9 శాతానికి పెంచుతూ ద్రవ్య పరపతి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు పెరగనుండగా ఈఐఎంలు కట్టేవారిపై భారం పడనుంది.
Published : 08 Jun 2022 18:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా