CM Jagan: ఆర్బీకేల పరిధిలోనే వ్యవసాయ పనిముట్లు: సీఎం జగన్
రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలతోపాటు ఆధునిక పనిముట్లు ఇవ్వడం ద్వారా సాగులో సాంకేతిక సహకారం అందిస్తున్నట్లు సీఎం జగన్ (CM Jagan) చెప్పారు. వైఎస్ (YSR) యంత్రసేవా పథకం కింద లబ్ధిదారులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం.. రూ.125 కోట్ల రాయితీ సొమ్ముని రైతుల గ్రూపుల్లోకి బటన్ నొక్కి బదిలీ చేశారు. ఈ ఏడాది అక్టోబర్లో 7 లక్షల మంది రైతులకు వ్యక్తిగతంగా అవసరమైన పనిముట్లను సైతం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
Published : 02 Jun 2023 20:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!