Pakistan: కానిస్టేబుల్ పోస్టులకు.. పరీక్షా కేంద్రంగా క్రికెట్ స్టేడియం
పాకిస్థాన్లో నిరుద్యోగానికి అద్దం పట్టే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో... ప్రభుత్వం ఏకంగా ఓ క్రికెట్ స్టేడియాన్ని పరీక్ష కేంద్రంగా మార్చింది. 30 వేలకు పైగా అభ్యర్థులు స్టేడియానికి రావడంతో మైదానం కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి వారు వీడియోలు, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాలలో పంచుకోగా... అవి వైరల్గా మారాయి.
Updated : 02 Jan 2023 17:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా