Ganesh Chaturthi: ఏకకాలంలో వినాయక ప్రార్థనలు చేసిన 31 వేల మంది మహిళలు

పుణెలో ప్రఖ్యాత దగ్దుషేత్ హల్వాయి గణపతి నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఏకకాలంలో 31 వేల మంది మహిళలు వినాయక మండపం ఎదుట కూర్చుని ప్రత్యేక పార్థనలు చేశారు. ఈ సంప్రదాయం 35 ఏళ్ల నుంచి కొనసాగుతోంది.

Published : 01 Sep 2022 16:35 IST

పుణెలో ప్రఖ్యాత దగ్దుషేత్ హల్వాయి గణపతి నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఏకకాలంలో 31 వేల మంది మహిళలు వినాయక మండపం ఎదుట కూర్చుని ప్రత్యేక పార్థనలు చేశారు. ఈ సంప్రదాయం 35 ఏళ్ల నుంచి కొనసాగుతోంది.

Tags :

మరిన్ని