Jodo Yathra: కర్నూలు జిల్లాలో 3వ రోజూ ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర

కర్నూలు జిల్లాలో మూడో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగింది. పలువురు ప్రజా సంఘాల నాయకులు రాహుల్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. విశాఖ ఉక్కు, ఎల్ఐసీ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని రాహుల్  చెప్పినట్లు నాయకులు తెలిపారు.

Published : 21 Oct 2022 12:38 IST

Tags :

మరిన్ని