CM Jagan: జగన్‌ కుప్పం పర్యటనలో ఆర్భాటపు ఏర్పాట్లు.. ప్రజలకు తీవ్ర ఇక్కట్లు!

వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం.. చిత్తూరు జిల్లా ప్రజలకు సంకటంగా మారింది. సీఎం అయ్యాక తొలిసారి జగన్‌ కుప్పంలో పర్యటించగా.. అధికార పార్టీ ఆర్భాటపు ఏర్పాట్లు.. ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేశాయి. భారీ జనసమీకరణ కోసం చేసిన యత్నాలు.. జిల్లా ప్రజలను, ప్రయాణికులను ఇబ్బందులు పెట్టింది. సభకు కుప్పం నుంచి ఆశించిన స్థాయిలో ప్రజలు రాకపోగా.. ఇతర నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని తీసుకొచ్చారు. గంటల తరబడి తిండీతిప్పలు లేక వారంతా విలవిల్లాడారు. 

Published : 24 Sep 2022 12:28 IST

వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం.. చిత్తూరు జిల్లా ప్రజలకు సంకటంగా మారింది. సీఎం అయ్యాక తొలిసారి జగన్‌ కుప్పంలో పర్యటించగా.. అధికార పార్టీ ఆర్భాటపు ఏర్పాట్లు.. ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేశాయి. భారీ జనసమీకరణ కోసం చేసిన యత్నాలు.. జిల్లా ప్రజలను, ప్రయాణికులను ఇబ్బందులు పెట్టింది. సభకు కుప్పం నుంచి ఆశించిన స్థాయిలో ప్రజలు రాకపోగా.. ఇతర నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని తీసుకొచ్చారు. గంటల తరబడి తిండీతిప్పలు లేక వారంతా విలవిల్లాడారు. 

Tags :

మరిన్ని