Amaravati Smart City: అమరావతి స్మార్ట్ సిటీలో 4 ప్రాజెక్టులు రద్దు!
రాజధాని అమరావతి (Amaravati)ని పూర్తిగా దెబ్బ తీసేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతుల ఆందోళనల్ని బేఖాతరు చేస్తూ బృహత్ ప్రణాళికను మార్చేసిన ప్రభుత్వం.. కొత్తగా ఆర్-5 జోన్ను సృష్టించి బయటి ప్రాంతాలకు చెందిన 50 వేల మందికి అక్కడ స్థలాలిచ్చింది. ఇప్పుడు అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులోనూ ఇష్టానుసారం మార్పులు చేస్తూ తూట్లు పొడుస్తోంది.
Updated : 04 Jun 2023 14:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత