Sports: శంషాబాద్ విమానాశ్రయంలో బాక్సర్ నిఖత్ జరీన్కు ఘన స్వాగతం
శంషాబాద్ విమానాశ్రయంలో బాక్సర్ నిఖత్ జరీన్కు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిఖత్తో పాటు షూటర్ ఇషా సింగ్, ఫుట్బాల్ ప్లేయర్ సౌమ్యకు మంత్రులు శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి స్వాగతం పలికారు. ఇటీవల ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ సాధించిన నిఖత్ 52 కిలోల విభాగంలో నిజామాబాద్కు చెందిన నిఖిత స్వర్ణం గెలుచుకున్నారు.
Published : 27 May 2022 17:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?