IND vs WI: భారత్‌ను గెలిపించిన అక్షర్‌.. ఎలాగంటే?

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా అక్షర్‌ పటేల్‌ (64*) విశ్వరూపం ప్రదర్శించాడు. దీంతో చివరి ఓవర్లో భారత్‌ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ జట్టు టీమ్‌ఇండియాకు గట్టి సవాలు విసిరింది. షై హోప్‌ (115) సెంచరీ బాదడంతో మొదట విండీస్‌ 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత్‌ 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

Published : 25 Jul 2022 08:36 IST

Tags :

మరిన్ని