IND vs WI: భారత్ను గెలిపించిన అక్షర్.. ఎలాగంటే?
వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ (64*) విశ్వరూపం ప్రదర్శించాడు. దీంతో చివరి ఓవర్లో భారత్ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు టీమ్ఇండియాకు గట్టి సవాలు విసిరింది. షై హోప్ (115) సెంచరీ బాదడంతో మొదట విండీస్ 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత్ 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
Published : 25 Jul 2022 08:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి