Crime News: నీటిసంపులో చిన్నారి మృతదేహం.. అనుమానిస్తున్న పోలీసులు
హైదరాబాద్ జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. లెనిన్ నగర్ లో నెలన్నర వయసున్న చిన్నారి అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. నీటిసంపులో చిన్నారి మృతదేహం కనిపించింది. జ్యోతి, రాజేశ్ లకు నెలన్నర క్రితమే చిన్నారి పుట్టింది. తెల్లవారుజామున మూడు గంటలకు పాప ఏడుస్తూ నిద్రపోయిందని ఐదు గంటలకు లేచిచూసే సరికి కనిపించలేదని తల్లిదండ్రులు తెలిపారు.
Published : 05 Jul 2022 14:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే