Vidadala Rajini: ఈ ఏడాది కొత్తగా 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం: రజని

రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 5 ప్రభుత్వ వైద్య కళాశాలల (Govt Medical Colleges)ను ప్రారంభిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఒక్కో కళాశాలలో 150 ఎంబీబీఎస్‌ (MBBS) సీట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆగస్టులో ప్రవేశాలు మొదలవుతాయని సెప్టెంబర్ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని వెల్లడించారు.

Published : 01 Jun 2023 18:29 IST

రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 5 ప్రభుత్వ వైద్య కళాశాలల (Govt Medical Colleges)ను ప్రారంభిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఒక్కో కళాశాలలో 150 ఎంబీబీఎస్‌ (MBBS) సీట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆగస్టులో ప్రవేశాలు మొదలవుతాయని సెప్టెంబర్ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని వెల్లడించారు.

Tags :

మరిన్ని