Thank you: ఏ విషయాన్నైనా నేరుగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు: నాగచైతన్య
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘థ్యాంక్ యూ’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ జులై 22న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘5 సెకండ్స్ రూల్’ అనే ఓ ఫన్నీ ఇంటర్వ్యూని రూపొందించింది. యాంకర్ అడిగిన ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్పాలనేది దీని ఉద్దేశం. ఇందులో చైతన్య, రాశీఖన్నా పాల్గొని, సందడి చేశారు.
Published : 04 Jul 2022 15:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి