Thank you: ఏ విషయాన్నైనా నేరుగా చెప్తా.. డబుల్‌ మీనింగ్‌ ఉండదు: నాగచైతన్య

నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘థ్యాంక్‌ యూ’. ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ జులై 22న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘5 సెకండ్స్‌ రూల్‌’ అనే ఓ ఫన్నీ ఇంటర్వ్యూని రూపొందించింది. యాంకర్‌ అడిగిన ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్పాలనేది దీని ఉద్దేశం. ఇందులో చైతన్య, రాశీఖన్నా పాల్గొని, సందడి చేశారు.

Published : 04 Jul 2022 15:59 IST

Tags :

మరిన్ని