5G Spectrum: ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. టాప్ బిడ్డర్‌గా జియో

వేగవంతమైన డేటా, నాణ్యమైన టెలికాం సేవలు అందించేందుకు ఉద్దేశించిన 5జీ స్పెక్ట్రమ్ కోసం రూ.1.50 లక్షల కోట్లకుపైగా విలువైన బిడ్లు దాఖలయ్యాయి. మెుత్తం 7 రోజుల పాటు 40 రౌండ్లలో జరిగిన బిడ్ల ప్రక్రియ ముగిసింది. 5G వేలంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది.

Published : 01 Aug 2022 17:48 IST

వేగవంతమైన డేటా, నాణ్యమైన టెలికాం సేవలు అందించేందుకు ఉద్దేశించిన 5జీ స్పెక్ట్రమ్ కోసం రూ.1.50 లక్షల కోట్లకుపైగా విలువైన బిడ్లు దాఖలయ్యాయి. మెుత్తం 7 రోజుల పాటు 40 రౌండ్లలో జరిగిన బిడ్ల ప్రక్రియ ముగిసింది. 5G వేలంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది.

Tags :

మరిన్ని