5G Spectrum: ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. టాప్ బిడ్డర్గా జియో
వేగవంతమైన డేటా, నాణ్యమైన టెలికాం సేవలు అందించేందుకు ఉద్దేశించిన 5జీ స్పెక్ట్రమ్ కోసం రూ.1.50 లక్షల కోట్లకుపైగా విలువైన బిడ్లు దాఖలయ్యాయి. మెుత్తం 7 రోజుల పాటు 40 రౌండ్లలో జరిగిన బిడ్ల ప్రక్రియ ముగిసింది. 5G వేలంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన జియో టాప్ బిడ్డర్గా నిలిచింది.
Published : 01 Aug 2022 17:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం