CM Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అన్నారు. అందుకే వారికిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన సభలో.. ఐదో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. మరోసారి మోసపూరిత హామీలతో చంద్రబాబు జనం ముందుకు వస్తున్నారని జగన్ విమర్శించారు.
Published : 01 Jun 2023 19:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్