Accident: చిత్తూరు జిల్లాలో పెళ్లిబృందం ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురు మృతి
చిత్తూరు జిల్లాలో రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో.. ఆరుగురు ఊపిరాడక చనిపోయారు. మృతుల్లో ముగ్గురిది ఒకే కుటుంబం కావడంతో విషాదం నెలకొంది. గాయాలపాలైన 19మందిని చికిత్స కోసం చిత్తూరు, తిరుపతి, వేలూరు ఆసుపత్రులకు తరలించారు.
Published : 08 Dec 2022 09:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్