Accident: చిత్తూరు జిల్లాలో పెళ్లిబృందం ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురు మృతి

చిత్తూరు జిల్లాలో రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో.. ఆరుగురు ఊపిరాడక చనిపోయారు. మృతుల్లో ముగ్గురిది ఒకే కుటుంబం కావడంతో విషాదం నెలకొంది. గాయాలపాలైన 19మందిని చికిత్స కోసం చిత్తూరు, తిరుపతి, వేలూరు ఆసుపత్రులకు తరలించారు.

Published : 08 Dec 2022 09:50 IST

చిత్తూరు జిల్లాలో రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో.. ఆరుగురు ఊపిరాడక చనిపోయారు. మృతుల్లో ముగ్గురిది ఒకే కుటుంబం కావడంతో విషాదం నెలకొంది. గాయాలపాలైన 19మందిని చికిత్స కోసం చిత్తూరు, తిరుపతి, వేలూరు ఆసుపత్రులకు తరలించారు.

Tags :

మరిన్ని