Earth Quake: నేపాల్‌లో తీవ్ర భూకంపం.. ఆరుగురి మృతి

హిమాలయ పర్వత శ్రేణుల్లోని నేపాల్‌ను వరుస భూకంపాలు వణికించాయి. స్వల్ఫ వ్యవధిలో రెండుసార్లు ప్రకంపనలు రావడంతో.. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. దోతి జిల్లాలో ఇల్లు కూలి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడగా.... ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. 

Published : 09 Nov 2022 15:36 IST

హిమాలయ పర్వత శ్రేణుల్లోని నేపాల్‌ను వరుస భూకంపాలు వణికించాయి. స్వల్ఫ వ్యవధిలో రెండుసార్లు ప్రకంపనలు రావడంతో.. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. దోతి జిల్లాలో ఇల్లు కూలి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడగా.... ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. 

Tags :

మరిన్ని