Earth Quake: నేపాల్లో తీవ్ర భూకంపం.. ఆరుగురి మృతి
హిమాలయ పర్వత శ్రేణుల్లోని నేపాల్ను వరుస భూకంపాలు వణికించాయి. స్వల్ఫ వ్యవధిలో రెండుసార్లు ప్రకంపనలు రావడంతో.. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. దోతి జిల్లాలో ఇల్లు కూలి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడగా.... ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.
Published : 09 Nov 2022 15:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్