Gymnastics: అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో రజతంతో మెరిసిన తెలుగు తేజం జైస్వీ

మాస్కోలో నిర్వహించిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌లో దేశం నుంచి బరిలోకి దిగిన హైదరాబాద్‌కు చెందిన ఆరేళ్ల జైస్వీ.. రజత పతకం కైవసంచేసుకుంది. అండర్ 7 విభాగంలోలో వివిధ దేశాల నుంచి దాదాపు 250 మంది జిమ్నాస్టులు ఆ పోటీల్లో పాల్గొనగా.. జైస్వీ అద్భుత ప్రదర్శనతో రజితం సాధించింది. చిన్నారికి అంతర్జాతీయస్థాయిలో పతకం రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోచ్ అలికాతో పాటు హైదరాబాద్ చేరుకున్న చిన్నారికి ఘనంగా స్వాగతం పలికారు. 

Published : 26 Sep 2022 09:42 IST

మాస్కోలో నిర్వహించిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌లో దేశం నుంచి బరిలోకి దిగిన హైదరాబాద్‌కు చెందిన ఆరేళ్ల జైస్వీ.. రజత పతకం కైవసంచేసుకుంది. అండర్ 7 విభాగంలోలో వివిధ దేశాల నుంచి దాదాపు 250 మంది జిమ్నాస్టులు ఆ పోటీల్లో పాల్గొనగా.. జైస్వీ అద్భుత ప్రదర్శనతో రజితం సాధించింది. చిన్నారికి అంతర్జాతీయస్థాయిలో పతకం రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోచ్ అలికాతో పాటు హైదరాబాద్ చేరుకున్న చిన్నారికి ఘనంగా స్వాగతం పలికారు. 

Tags :

మరిన్ని