Gymnastics: అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ పోటీల్లో రజతంతో మెరిసిన తెలుగు తేజం జైస్వీ
మాస్కోలో నిర్వహించిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్లో దేశం నుంచి బరిలోకి దిగిన హైదరాబాద్కు చెందిన ఆరేళ్ల జైస్వీ.. రజత పతకం కైవసంచేసుకుంది. అండర్ 7 విభాగంలోలో వివిధ దేశాల నుంచి దాదాపు 250 మంది జిమ్నాస్టులు ఆ పోటీల్లో పాల్గొనగా.. జైస్వీ అద్భుత ప్రదర్శనతో రజితం సాధించింది. చిన్నారికి అంతర్జాతీయస్థాయిలో పతకం రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోచ్ అలికాతో పాటు హైదరాబాద్ చేరుకున్న చిన్నారికి ఘనంగా స్వాగతం పలికారు.
Published : 26 Sep 2022 09:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!