Andhra news: రైతు నెత్తిన తుపాన్ల దెబ్బ..!

ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా మూడేళ్లు కృష్ణా జిల్లా రైతులను విపత్తులు ముంచేశాయి. క్రితం ఏడాది నష్టాల నుంచి తేరుకోక ముందే అసని తుపాను మరోసారి రైతుల పాలిట అసనిపాతమైంది. ఏడుసార్లు ప్రకృతి వైపరీత్యాలు రైతులను నిండా ముంచేసినా ప్రభుత్వం నుంచి ఒక్కపైసా సాయం అందలేదని వాపోతున్నారు.

Published : 14 May 2022 15:45 IST

Tags :

మరిన్ని