Kurumurthy: కురుమూర్తిగా వెలసిన వేంకటేశ్వరస్వామి..
ఆపద మొక్కుల వాడిగా కొలువొందుతున్న వేంకటేశ్వరస్వామి మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు సమీపంలోని కురుమూర్తి పర్వతాల్లో కురుమూర్తిగా వెలసినారని ప్రసిద్ధి.
Published : 16 Apr 2022 19:35 IST
Tags :