Telangana News: జాతీయ జెండాలను ఆవిష్కరించిన విశ్రాంత జవాన్లు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ ఆదిలాబాద్‌లోని చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం ఏర్పాటుచేశారు. విశ్రాంత ఆర్మీ ఉద్యోగులతో ఒకేసారి 75 జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. 

Published : 19 Aug 2022 19:20 IST

Tags :

మరిన్ని