Syria: లెబనాన్ నుంచి సిరియా వెళ్తున్న పడవ బోల్తా.. 77మంది దుర్మరణం
సిరియాలో ఘోర పడవప్రమాదం జరిగింది. లెబనాన్కు చెందిన పడవ మునిగిప ఘనటలో 77మంది జలసమాధి అయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా బతుకు భారమై లెబనాన్ ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.
Published : 24 Sep 2022 18:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్