Andhra News: 82 ఏళ్ల వయసులోనూ ఈత పోటీల్లో స్వర్ణ పతకాలు సాధిస్తున్న బామ్మ
ప్రస్తుత యాంత్రిక కాలంలో 30 ఏళ్లకే అనారోగ్య సమస్యలు వచ్చి అల్లాడిపోతారు కొందరు. జీవితం అంతే ఇక అనుకుని చతికిలపడతారు మరికొందరు. అలాంటి వారికి ఓ బామ్మ ఆదర్శం. ఇదివరకే గుండె శస్త్రచికిత్స అయినా.. ఏ మాత్రం విశ్రమించలేదు. 82 ఏళ్లలోనూ రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో పాల్గొని 3 బంగారు పతకాలు సాధింది ఔరా అనిపిస్తున్నారు. సంకల్పానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు.
Updated : 16 Nov 2022 17:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి