Andhra News: 82 ఏళ్ల వయసులోనూ ఈత పోటీల్లో స్వర్ణ పతకాలు సాధిస్తున్న బామ్మ

ప్రస్తుత యాంత్రిక కాలంలో 30 ఏళ్లకే అనారోగ్య సమస్యలు వచ్చి అల్లాడిపోతారు కొందరు. జీవితం అంతే ఇక అనుకుని చతికిలపడతారు మరికొందరు. అలాంటి వారికి ఓ బామ్మ ఆదర్శం. ఇదివరకే గుండె శస్త్రచికిత్స అయినా.. ఏ మాత్రం విశ్రమించలేదు. 82 ఏళ్లలోనూ రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో పాల్గొని 3 బంగారు పతకాలు సాధింది ఔరా అనిపిస్తున్నారు. సంకల్పానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు.

Updated : 16 Nov 2022 17:29 IST

Tags :

మరిన్ని